ఎలిన వారి ఆగ్రహానికి సామాన్యులు తట్టుకోగలరా? ప్రజాస్వామ్యంఐనా పాలకుల ముందు ఒక ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడు ప్రజలు చిన్నవాల్ళే. ఇది మరోసారి రుజువు అయ్యింది. నిజామాబాద్ పరిధిలోని ఒక బస్ డిపోకు చెందిన కండక్టర్ తన ఫేస్బుక్, వట్సాప్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణా గవ్ర్నమెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడట.
ఆ డిపో మ్యానేజర్ ఆ కండక్టర్ మీద నివేదిక కోరుతూ కరీంనగర్ విజిలన్స్ డిపార్ట్మెంట్ కు ఒక ఉత్తరం రాశారు. వారి నివేదిక ఆధారంగా ఆ సదరు కండక్టర్ పై డిపో మ్యానేజర్ యాక్షన్ తీస్కోనున్నారు. ఈ ఉత్తరం కాపీ అదే ఫేస్బుక్ లో చక్రాలు కొడుతూ ఎలిన వారిని ప్రశ్నిస్తుంది.